Wednesday, March 21, 2012

Great shame to Congress and TDP in AP bye elections


Once again the Congress and TDP have bowed down to the people’s judgment in Andhra Pradesh where the both parties have not opened at least the account.
Both parties have contested all the seven bye polls and lost to TRS in Telangana and YSR Congress party in Kovur of Coastal Andhra.
TRS had contested in five constituencies in Telangana (Adilabad, Mahaboobnagar, Kollapur, Station Ghanapur and Kamareddy) and backed an independent candidate at Nagar Kurnool.  The seventh constituency Kovur of Nellore District from where YSR Congress has contested.
Congress and TDP both are far behind to the TRS and YSR Congress in Kovur. BJP has given a tough fight in Mahaboobnagar and finally  got out with a slender margin
Already three constituencies results have been declared where TRS candidates Gampa Govardhan from Kamareddy won by the majority of 44,465 on his immediate rival Congress party candidate and the TDP has lost its deposit. In another constituency Dr. Rajaiah of TRS has defeated the TDP candidate Kadiam Srihari by a margin of 32,765. Here Congress party got third place. BJP has given a tough fight in Mahaboobnagar and finally TRS candidate Mr. Ibrahim has won by a slender margin of 610 votes over his BJP rival.
In the all remaining constituencies eigter TRS or backed by TRS are in huge leads and YSR Congress Candidate N.Prasanna Kumar Reddy is leading by more than 20,000 votes over his TDP rival S.Chandra Mohan Reddy.





Friday, March 16, 2012

సాధారణ బడ్జెట్ 2012-13 లో ఆర్ధిక మంత్రి
ప్రణబ్ముఖర్జీ  ప్రకటించిన ముఖ్య అంశాలు


 కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్ లో ముఖ్య అంశాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
యూరప్ సంక్షోభం, మధ్యప్రాచ్య రాజకీయ పరిస్థితులు భారత్ పై ప్రభావం
వృద్ధిరేటు తగ్గుదల తీవ్ర ప్రభావం
2011-12లో వృద్ధిరేటు 6.9 శాతం
2011-12 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు నిరాశాజనకం
ఆర్థిక పునరుజ్జీవనానికి అయిదు సూత్రాల ప్రణాళిక
వ్యవసాయం, సేవల రంగం మెరుగు
తయారీ రంగం పురోగతివైపు పయనం
సంస్కరణలు వేగవంతం చేయాలి
దేశీయ అవసరాలు తీర్చేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం వైపు దృష్టి
ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణలో రాష్ట్రాల సహకారం గణనీయం

2012-13 సంవత్సరానికి వృద్ధిరేటు 7.6 శాతంగా అంచనా
వ్యవసాయం, సేవల రంగాలు మెరుగ్గా ఉన్నాయి
ముడిచమురు కొనుగోళ్లకు గణనీయంగా వ్యయం
ఆరు నెల్లలో కిరోసిన్, ఎల్ పీజీ, సబ్సీడీలు నేరుగా లబ్ధిదారులకు అందేలా పైలట్ పథకం
ఎగుమతులు, దిగుమతుల మార్కెట్ల విస్తరణలో విజయం
నందన్ నీలేకని కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకోవటం
వ్యవసాయం, అనుబంధ రంగాలు 2.5 శాతం వృద్ధి సాధించే అవకాశం
ఆసియా దేశాల ఎగుమతులు 33 శాతం నుంచి 50 శాతానికి పెరుగుదల
తొలి త్రైమాసికంలో 23 శాతం ఎగుమతులు పెరుగుదల
ప్రజాజీవితంలో నల్లధనం, అవినీతి లేకుండా చేయటం

సంస్కరణలు వేగవంతం చేయాల్సిన అవసరం
రాయితీల బదిలీకి నందన్ నీలేకన్ ఇచ్చిన సిఫార్సులు ఆమోదం
వచ్చే ఆరు నెలల్లో 50 జిల్లాల్లో పైలట్ పథకం
రాబోయే మూడేళ్లలో జీడీపీలో సబ్సడీని రెండు శాతం నుంచి 1.7 శాతం తగ్గింపు
రానున్న రెండేళ్లలో ఆహార భద్రత బిల్లు పూర్తి స్థాయిలో అమలు
బడ్జెట్ లో భాగంగానే ఎఫ్ ఆర్ బీఎమ్ సంస్కరణలు
ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
త్వరలో ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లు
నాబార్డు, ఇతర బ్యాంకులకు రూ.15,888 కోట్లు కేటాయింపు

నాబార్డు, ఇతర వ్యవసాయ బ్యాంకులకు రూ.15,888 కోట్లు కేటాయింపు
రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో నెస్ట్ పద్ధతి విజయవంతం
పదికోట్లకు పైబడిన ఐపీవో విడుదల, ఇకపై ఎలక్ట్రానిక్ ఫార్మాట్ తప్పనిసరి
ఇకపై ఐపీవో ప్రక్రియ సరళతరం
పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం రూ.50 కోట్లు కేటాయింపు
గ్యాస్ పైలెట్ ప్రాజెక్ట్ మైసూర్ లో నడుస్తోంది

పబ్లిక్ బ్యాంకుల మూలధన అవసరాలకు ప్రత్యే సంస్థ ఏర్పాటుకు పరిశీలన
రక్షణ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు
మల్టీబ్రాండ్ రీటెయిలింగ్ లో 51 శాతం ఎఫ్ డీఐలకు ఏకాభిప్రాయం
జాతీయ రహదారుల సంస్థకు రూ.10వేల కోట్లు సమకూర్చటం

పబ్లిక్ బ్యాంకుల మూలధన అవసరాలకు ప్రత్యే సంస్థ ఏర్పాటుకు పరిశీలన
రక్షణ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు
మల్టీబ్రాండ్ రీటెయిలింగ్ లో 51 శాతం ఎఫ్ డీఐలకు ఏకాభిప్రాయం
జాతీయ రహదారుల సంస్థకు రూ.10వేల కోట్లు సమకూర్చటం
వెయ్యి జనాభా గల గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్ లు
విమాన ఇంధనం నేరుగా విదేశాల నుంచి కొనుగోలు
ఈ ఏడాది ఆగస్ట్ నుంచి జీఎస్టీ అమలు
ప్రీ బాండ్ల ద్వారా రూ.50 కోట్లు సేకరణ
ఈ సమావేశాల్లోనే పెన్షన్, బ్యాంకింగ్ బిల్లులు
ఇఫ్రా రంగంలో రూ.50 లక్షల కోట్లు పెట్టుబడి
గుంటూరుజిల్లాలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత సముదాయాల ఏర్పాటు
ఈశాన్య రాష్ట్రాల కోసం స్వాభిమాన్ క్యాంఫైన్
విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిశీలన
కృషి వికాస్ యోజనకు రూ.7860 కోట్లు

కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యత
ఈ కార్డుల ద్వారా రైతులు నేరుగా ఏటీఎంల నుంచి నగదు తీసుకునే సదుపాయం
అయిదేళ్లలో యూరియా ఉత్పత్తిని పెంచుతాం
వచ్చే దశాబ్దంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత
25 లక్షలలోపు గృహ రుణాలకు ఒక శాతం వడ్డీ రాయితీ
సకాలంలో వడ్డీ చెల్లించే రైతులకు అదనంగా 3శాతం వడ్డీ రాయితీ
విద్యుత్ రంగానికి రూ.10వేల కోట్లు కేటాయింపు
ఆక్వా రంగానికి రూ.5వేల కోట్ల కేటాయింపు
వ్యవసాయానికి 18 శాతం పెరిగిన కేటాయింపులు
కిరోసిన్ సబ్సిడీ నేరుగా వినియోగదారులకే రాజస్తాన్ లోని ఆల్వార్ నుంచి ప్రారంభం

హరిత విప్లవ పథకానికి వెయ్యికోట్లు
మైక్రో ఫైనాన్స్ సంస్థలకు కళ్లెం, త్వరలో బిల్లు
మార్కెట్ ధరకే ఎల్ పీజీ అమ్మకం, తొలిదశలో మైసూర్ లో అమలు
రాజీవ్ గాంధీ పొదుపు పథకం ప్రారంభం
ఆహార సబ్సిడీ విధానం ఆరునెలల్లో 50 జిల్లాల్లో అమలు
8వేల కోట్లతో ఇన్ ఫ్రా ఫండ్ ఏర్పాటు
చేనేత కార్మికులకు రూ. 3,884కోట్ల రుణమాఫీ
సర్వ శిక్షణా అభియాన్ కు రూ.25,555 కోట్లు
మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు రూ.5 వేలకోట్లతో ఫండ్ వెంచర్
జీడీపీలో 2 శాతం వరకూ సబ్సిడీలు
కంప్యూటరైజ్ డ్ విధానంలో ఎరువుల సబ్సిడీ, రైతులకు-రిటైర్స్ కు నేరుగా సబ్సిడీ

వితంతు, వికలాంగులకు పింఛన్ రూ.200 నుంచి రూ.300లకు పెంపు
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి అనుమతి
హైదరాబాద్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయింపు
సకాలంలో రుణాలు చెల్లించే మహిళ స్వయం సహయక సంస్థలకు 3 శాతం వడ్డీ రాయితీ
మహిళలకు రూ.3 లక్షల వరకూ 7%రుణం, సకాలంలో చెల్లిస్తే మరో 3శాతం వడ్డీ రాయితీ
దేశంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీలు
రేషన్ పంపిణీకి కొత్త విధానం
గిడ్డంగుల కోసం రూ.5,000 కోట్ల కేటాయింపు
రక్షణ రంగానికి రూ.1,93407 కోట్లు
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.20వేల కోట్లు