Thursday, May 17, 2012

Chiranjeevi meets Sonia (soniyaanu kalasina Chiranjeevi)

తన చుట్టూ ముసురుకొన్న విమర్సల నేపధ్యంలో రాజ్యసభ సభ్యులు చిరంజీవి పార్టీ అధినేత్రి సొనియా గాంధీతో దిల్లీలో సమావేశమయ్యారు. చెన్నైలో ని తన అల్లుడు ఇంట్లో 35 కోట్ల రూపాయల పెద్ద మొత్తం ఐటి అధికారులకు దొరికిన నేపధ్యంలో  సోనియా గాంధీకి వివరణ ఇచుకున్నట్లు చెబుతున్నప్పటికి ఈ కేసు నుంచి తనను తన బంధువులను బయటపదేయవలసిన్డిగా  కోరేందుకే వెళ్ళినట్లు పలువురు విమర్శలు  చేస్తున్నారు. తనకు మాత్రం ఈ డబ్బుతో ఎటువంటి సంభంధం లేదని చెప్పినట్లు వార్తలు కొన్ని పత్రికలలో వచ్చాయి. నిజానికి ఆయన గురువారం నుంచి  నెల్లూరులో ప్రచారం నిర్వహించవలసి ఉంది.  ఎదిఎమైన  సొనియ గాంధికి చిరంజీవిని గుప్పిట్లో పెట్టుకొని ఆడించేందుకు ఇది పెద్ద అస్త్రంగా మారనుంది. తరచుగా డెల్లి వెళ్లి తన మంత్రి పదవి సంగతి ఏమైందంటూ సోనియా గాంధిని చిరంజీవి అడుగుతుండేవాడు. ఈ సంఘటనతో మంత్రి పదవి గురించి అడగడం కాదు  కదా ఐటి కేసు తీసివేయడం గురించి సోనియా గాంధీని బతిమిలాదికోవడమే చిరంజీవికి మిగులుతుంది.

No comments: